ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:11 AM
ధాన్యం కొనుగోలుపై రైతలుకు అవగాహన కల్పించాలి సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారి అధికారులకు ఆదేశించారు. శనివారం మండలంలోని కుసిమిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీఏఓ హరికృష్ణ,ఏఓ ప్రియ శ్రీదేవి తదితర్లు పాల్గొన్నారు.
సీతంపేట: ధాన్యం కొనుగోలుపై రైతలుకు అవగాహన కల్పించాలి సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారి అధికారులకు ఆదేశించారు. శనివారం మండలంలోని కుసిమిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీఏఓ హరికృష్ణ,ఏఓ ప్రియ శ్రీదేవి తదితర్లు పాల్గొన్నారు.