ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2023-06-26T23:41:27+05:30 IST
మండలంలోని పొల్ల గిరిజన బాలుర హైస్కూ ల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి.ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు.
సీతంపేట: మండలంలోని పొల్ల గిరిజన బాలుర హైస్కూ ల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి.ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. ఉపాధ్యాయులు మృతి పట్ల హెచ్ఎం భాస్కరరావు, డీడీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపంతెలిపారు. ఉపా ధ్యాయుడు అంత్యక్రియల నిమిత్తం రూ.25 వేలుఅందజేసినట్లు చెప్పారు. ఆయన కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన కౌన్సెలింగ్లో పొల్ల ఆశ్రమ పాఠశాలకు బదిలీపై వచ్చినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.