పింగళి వెంకయ్యకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-08-02T23:44:14+05:30 IST
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. బుధవారం సంతబొమ్మాళి శాఖా గ్రంఽథాలయంలో పింగళి వెంకయ్య జయంతి పురస్కరిం చుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రంధాలయాధికారి రామకృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు. ఫ పాతపట్నం: స్థానిక కేజీబీవీలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణకుమారి వెంకయ్య సేవలను వివరించారు. ఈ కార్య క్రమంలో రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. బుధవారం సంతబొమ్మాళి శాఖా గ్రంఽథాలయంలో పింగళి వెంకయ్య జయంతి పురస్కరిం చుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రంధాలయాధికారి రామకృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు. ఫ పాతపట్నం: స్థానిక కేజీబీవీలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణకుమారి వెంకయ్య సేవలను వివరించారు. ఈ కార్య క్రమంలో రామరాజు తదితరులు పాల్గొన్నారు.