7 నుంచి ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2023-03-30T23:34:06+05:30 IST
ఏఐవైఎఫ్ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు యువత హాజరై జయప్రదం చేయాలని సంఘ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.
నరసన్నపేట: ఏఐవైఎఫ్ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు యువత హాజరై జయప్రదం చేయాలని సంఘ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 5 నుంచి రెండు రోజులు పాటు ఈ తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.