ఫెన్సింగ్ క్రీడా పోటీలో విద్యార్థినుల ప్రతిభ
ABN , First Publish Date - 2023-02-01T23:55:46+05:30 IST
కర్నూలులో జరిగిన 66వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడలో అండర్-14, 17 విభా గాల్లో నిమ్మాడ జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు.
కోటబొమ్మాళి: కర్నూలులో జరిగిన 66వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడలో అండర్-14, 17 విభా గాల్లో నిమ్మాడ జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సాబర్లో ఇప్పిలి తేజేస్విని వెండి, ఇప్పిలో రేగులపాడు కల్యాణి కాం స్యం, అండర్-17లో కొరచాడ కోట మ్మ కాంస్య పతకం సాధించినట్లు హెచ్ఎం పాగోటి రామకృష్ణ బుధ వారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నులను వ్యాయామోపాధ్యాయురాలు కె.అనితశ్రీ, ఉపాధ్యాయులు అభినందించారు.