టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు

ABN , First Publish Date - 2023-05-31T23:45:09+05:30 IST

రాజమహేంద్రవరం లో ఇటీవల నిర్వహించిన మహా నాడులో టీడీపీ జాతీయ అధ్యక్షు డు నారా చంద్రబాబునాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోతో వైసీపీలో ఓటమి గుబులు పట్టు కుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. బుధవారం ఎచ్చెర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ అఖండ విజ యం సాధించి చంద్రబాబు తిరిగి సీఎం కావడం తథ్యమని చెప్పారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు,నేతలు వావిలపల్లి రామకృష్ణ, అన్నె పు భువనేశ్వరరావు, గాలి వెంకటరెడ్డి, మెండ రాజారావు, శ్రీనివాసరావు, మూకళ్ల భాస్కరరావు, నేతింటి రాజా రావు, గట్టెం శివరామ్‌, బల్లాడ అరుణ, బచ్చు కోటిరెడ్డి, రుప్ప రమేష్‌ పాల్గొన్నారు.

  టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు
మాట్లాడుతున్న కళావెంకటరావు

ఎచ్చెర్ల:రాజమహేంద్రవరం లో ఇటీవల నిర్వహించిన మహా నాడులో టీడీపీ జాతీయ అధ్యక్షు డు నారా చంద్రబాబునాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోతో వైసీపీలో ఓటమి గుబులు పట్టు కుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. బుధవారం ఎచ్చెర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ అఖండ విజ యం సాధించి చంద్రబాబు తిరిగి సీఎం కావడం తథ్యమని చెప్పారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు,నేతలు వావిలపల్లి రామకృష్ణ, అన్నె పు భువనేశ్వరరావు, గాలి వెంకటరెడ్డి, మెండ రాజారావు, శ్రీనివాసరావు, మూకళ్ల భాస్కరరావు, నేతింటి రాజా రావు, గట్టెం శివరామ్‌, బల్లాడ అరుణ, బచ్చు కోటిరెడ్డి, రుప్ప రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:45:09+05:30 IST