ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2023-05-31T23:52:03+05:30 IST
ప్రతి ఒక్కరు భక్తిభావం కలిగి ఉండడం ద్వారా దుర్గుణాలు చెరిగి పోతాయని భువనేశ్వరీ పీఠాధిపతి (విజయ వాడ) కమలానందభారతి స్వామిజీ అన్నారు. బుధవారం పట్ట ణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వ ర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.
భువనేశ్వరీ పీఠాధిపతి కమలానందభారతి స్వామిజీ
నరసన్నపేట, మే 31: ప్రతి ఒక్కరు భక్తిభావం కలిగి ఉండడం ద్వారా దుర్గుణాలు చెరిగి పోతాయని భువనేశ్వరీ పీఠాధిపతి (విజయ వాడ) కమలానందభారతి స్వామిజీ అన్నారు. బుధవారం పట్ట ణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వ ర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ మానవ కల్యాణకోసం ప్రతీ హిం దువు నడుం బిగించాలన్నారు. పెద్దపేట ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభ యాత్ర వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం ఆయన ఆధ్యా త్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీవీ ప్రతినిధులు, భక్తులు పాలొ ్గన్నారు. అలాగే సత్యనారాయణ స్వామి ఆలయంలో రమా సహిత సత్యన్నారా యణస్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.