పూర్వ విద్యార్థుల సందడి
ABN , First Publish Date - 2023-01-15T00:02:58+05:30 IST
మండలంలో ని కాగితాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998లో పదో తర గతి చదివిన విద్యార్థులు శనివా రం కలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పూర్వ విద్యార్థులు మా ట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌర వించాలని, సొంత గ్రామాలను కాపాడుకోవాలని తెలిపారు.
సరుబుజ్జిలి: మండలంలో ని కాగితాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998లో పదో తర గతి చదివిన విద్యార్థులు శనివా రం కలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పూర్వ విద్యార్థులు మా ట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌర వించాలని, సొంత గ్రామాలను కాపాడుకోవాలని తెలిపారు.