సర్పంచ్‌ గుర్వారెడ్డికి పితృవియోగం

ABN , First Publish Date - 2023-03-25T22:05:32+05:30 IST

తురకపాలెం టీడీపీ సర్పంచ్‌ చంద్రగిరి గుర్వారెడ్డి తండ్రి చంద్రగిరి పెద వెంకటేశ్వర్లు(80) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పె ద వెంకటేశ్వర్లు టీడీపీ ఆవి ర్భావం నుంచి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

సర్పంచ్‌ గుర్వారెడ్డికి పితృవియోగం

టీడీపీ నేతల సంతాపం

తాళ్లూరు, మార్చి 25 : తురకపాలెం టీడీపీ సర్పంచ్‌ చంద్రగిరి గుర్వారెడ్డి తండ్రి చంద్రగిరి పెద వెంకటేశ్వర్లు(80) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పె ద వెంకటేశ్వర్లు టీడీపీ ఆవి ర్భావం నుంచి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన కు మారుడు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సర్పంచ్‌గా గెలుపొందారు. పెద వెంకటేశ్వర్లు మృతి పట్ల టీడీపీ నేతలు టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు శాగంకొండారెడ్డి, మానం రమేష్‌ బాబు, మైనారిటీ౅ సల్‌ నేతలు షేక్‌ కాలేషావలి, కాశింసైద్‌, మీరామొహిద్దీన్‌, జి. వేణుబాబు, కె.రామయ్య, కుమ్మిత సుబ్బారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఐ.శ్రీనివాసరెడ్డి, నుసుం ఆదినారాయణరెడ్డి, పిన్నిక రమేష్‌బాబు, వంగపల్లి నాగేశ్వరరావు,కైపు నాగార్జునరెడ్డిలు సంతాపాన్ని తెలుపుతూ కు టుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2023-03-25T22:05:32+05:30 IST