మందుబాబుల మధ్య గొడవ..కత్తితో దాడి

ABN , First Publish Date - 2023-03-25T23:42:08+05:30 IST

ఇరువురు మందుబా బుల మధ్య జరిగిన గొడ వ కత్తిపోటుకు దారితీసిం ది.

 మందుబాబుల మధ్య గొడవ..కత్తితో దాడి

ఒంగోలు(క్రైం), మార్చి 25: ఇరువురు మందుబా బుల మధ్య జరిగిన గొడ వ కత్తిపోటుకు దారితీసిం ది. ఒంగోలు నగరం నె ల్లూరు బస్టాండులో పల్నా డు జిల్లాకు చెందిన ఎస్‌ కే.భాజీ, చిలకలూరుపేటకు చెందిన కమల్‌హసన్‌ అలియాస్‌ కమల్‌ అరిటికాయల వ్యాపారం చేస్తుంటారు. శనివారం ఇరువురు కలిసి మద్యం తాగారు. కాసేపటి తరువాత మరలా మద్యం తాగేందుకు భాజీ, మద్యం మత్తులో ఉన్న కమల్‌ను తట్టిలేపి అడిగాడు. అం దుకు ఆయన నిరాకరిచడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భాజీ కత్తితో కమల్‌ను పొడిచాడు. కమల్‌కు గాయం కావడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేశాడు. టూటౌన్‌ పోలీసులు భాజీని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-03-25T23:42:08+05:30 IST