Nara Lokesh Padayatra: 68వ రోజుకి చేరిన లోకేశ్‌ యువగళం పాదయాత్ర

ABN , First Publish Date - 2023-04-12T08:27:40+05:30 IST

యువగళం పేరిట నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం నాటికి 68వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర అనంతపురం

Nara Lokesh Padayatra: 68వ రోజుకి చేరిన లోకేశ్‌ యువగళం పాదయాత్ర

అమరావతి: యువగళం పేరిట నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం నాటికి 68వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుండగా జిల్లాలోని రాయలచెరువులో బుధవారం జరిగే బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా.. లోకేష్ పాదయాత్ర, బహిరంగసభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

Updated Date - 2023-04-12T08:27:40+05:30 IST