108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి

ABN , First Publish Date - 2023-09-02T10:11:57+05:30 IST

మంగళగిరి‌లోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్‌డీ మదుసూధన్ రెడ్డి కొట్టారు.

108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి

గుంటూరు : మంగళగిరి‌లోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్‌డీ మదుసూధన్ రెడ్డి కొట్టారు. నిరసనగా నిన్న 15 నిమిషాల పాటు అత్యవసర కాల్స్‌ను నిలిపివేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ అదనపు సీఈఓగా మధుసూధన్ రెడ్డి ఉన్నారు. మధుసూధన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-02T10:12:23+05:30 IST