నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN , First Publish Date - 2023-06-26T00:36:56+05:30 IST

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన వేముల మహేష్‌ అనే భక్తురాలు కుటుంబ సమేతంగా కలిసి

 నిత్యాన్నదాన పథకానికి విరాళం
భక్తులకు స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాలను అందజేస్తున్న ఏఈవో

శ్రీశైలం, జూన్‌ 25: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన వేముల మహేష్‌ అనే భక్తురాలు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు దేవికకు అందజేశారు.

Updated Date - 2023-06-26T00:36:56+05:30 IST