నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , First Publish Date - 2023-06-26T00:36:56+05:30 IST
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్కు చెందిన వేముల మహేష్ అనే భక్తురాలు కుటుంబ సమేతంగా కలిసి
శ్రీశైలం, జూన్ 25: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్కు చెందిన వేముల మహేష్ అనే భక్తురాలు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు దేవికకు అందజేశారు.