ఆలయ నిర్మాణానికి విరాళం

ABN , First Publish Date - 2023-06-03T00:05:31+05:30 IST

మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

ఆళ్లగడ్డ, జూన్‌ 2: మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు. దేవాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడం అదృష్టంగా బావిస్తున్నట్లు హైకోర్టు న్యాయవాది నరసింహారావు అన్నారు.

Updated Date - 2023-06-03T00:05:31+05:30 IST