టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

ABN , First Publish Date - 2023-02-27T23:49:28+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరుస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి కోరా రు. కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మే రకు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కార్యాలయంలోని అధికారులను కలిసి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

చెన్నూరు, ఫిబ్రవరి 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరుస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి కోరా రు. కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మే రకు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కార్యాలయంలోని అధికారులను కలిసి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇందిరెడ్డి శివారెడ్డి, కుంచెం రామకిష్ర్ణారెడ్డి, మైనార్టీ నేత షబ్బీర్‌ హుసేన్‌, జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T23:49:32+05:30 IST