చిరుధాన్యాల పంటలపై ఆసక్తి పెంచుకోవాలి
ABN , First Publish Date - 2023-01-25T00:03:47+05:30 IST
చిరు ధాన్యాల పంటలపె ౖరైతు లు ఆసక్తి పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖా ధికారిణి(డీఏవో) ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నా రు.
పీలేరు, జనవరి 24: చిరు ధాన్యాల పంటలపె ౖరైతు లు ఆసక్తి పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖా ధికారిణి(డీఏవో) ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నా రు. కేవీపల్లెలో మంగళ వారం జరిగిన చిరుధాన్యాల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా వాటి ప్రాసెసింగ్, నిల్వ కూడా సునా యాసం గా చేసుకోవచ్చన్నారు. కార్యక్ర మంలో పీలేరు ఏడీ రమణరావు, ఏవో శ్రావణి, జడ్పీటీసీ గజ్జెల శృతి, తదితరులు పాల్గొన్నారు.