పాదగయ క్షేత్రంలో నేటి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2023-02-19T00:31:47+05:30 IST

పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి కల్యా ణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగే కార్యక్రమాలి

పాదగయ క్షేత్రంలో నేటి కార్యక్రమాలు

పిఠాపురం, ఫిబ్రవరి 18: పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి కల్యా ణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగే కార్యక్రమాలివే...

ఉదయం 6గంటల నుంచి కుక్కుటేశ్వరస్వామికి అభిషేకం, రాజరాజేశ్వరీదేవికి కుంకుమార్చన, సహస్ర పుష్పార్చన... మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం అన్నసమారాధన.. 2.00 గంటలకు నాకబలి- దండాడింపు- దొంగలతోపు ఉత్సవం.. సాయంత్రం 4గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవవిగ్రహాల ఊరేగింపు.. రాత్రి 10 గంటలకు ఉప్పాడ సెంటర్‌కు రథం చేరిక, గరగ నృత్యాలు. సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-02-19T00:31:49+05:30 IST