మహానాడు నిర్వహణ కమిటీలకు చంద్రబాబు అభినందన

ABN , First Publish Date - 2023-06-03T00:02:46+05:30 IST

జగ్గంపేట, జూన్‌ 2: మంగళగిరి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కమిటీలకు అభినందన సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయంవంతం చేసి న చేసిన అన్ని విభాగాల కమిటీలకు అభిన ందనలు తెలిపారు. లక్షలాది మందికి భోజనం, మంచినీళ్ళు, మజ్జిగ, అల్పాహారం అందించ

మహానాడు నిర్వహణ కమిటీలకు చంద్రబాబు అభినందన
సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

జగ్గంపేట, జూన్‌ 2: మంగళగిరి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కమిటీలకు అభినందన సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయంవంతం చేసి న చేసిన అన్ని విభాగాల కమిటీలకు అభిన ందనలు తెలిపారు. లక్షలాది మందికి భోజనం, మంచినీళ్ళు, మజ్జిగ, అల్పాహారం అందించడంలో భాగస్వాములుగా నిలిచిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ప్రత్యేక కితాబుఇచ్చారు. భవిష్యత్‌లో జరగబోయే మహానాడులకు ఈ మ హానాడు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మహానాడు వివిధ కమిటీల్లో భాగస్వాములుగా ఉన్న వారందరూ ఉన్నారు.

Updated Date - 2023-06-03T00:02:46+05:30 IST