రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు
ABN , First Publish Date - 2023-01-27T07:39:41+05:30 IST
రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది.
Tirumala : రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. నేడు, రేపు అడ్వాన్స్ వసతి గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.