Tirumala శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

ABN , First Publish Date - 2023-01-26T07:37:21+05:30 IST

తిరుమల శ్రీవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు.

Tirumala శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

Tirumala : తిరుమల శ్రీవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన కుప్పం బయల్దేరనున్నారు. కుప్పంలో పాదయాత్ర కమిటీలతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. యువగళం ఏర్పాట్లు సమీక్షించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం 11.03 గంటలకు లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-01-26T07:37:22+05:30 IST