శ్రీమఠానికి బంగారు చెంబు

ABN , First Publish Date - 2023-03-31T02:48:00+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందినభక్తులు 600 గ్రాముల బంగారు చెంబును విరాళంగా ఇచ్చారు.

శ్రీమఠానికి బంగారు చెంబు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందినభక్తులు 600 గ్రాముల బంగారు చెంబును విరాళంగా ఇచ్చారు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకొని రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న భక్తులు.. రూ.30 లక్షల విలువ చేసే బంగారు చెంబును పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులకు అందజేశారు. మూలరాముల పూజల్లో అభిషేకానికి ఈ చెంబును ఉపయోగించాలని దాత కోరినట్లు మఠం మేనేజర్లు తెలిపారు. - మంత్రాలయం

Updated Date - 2023-03-31T02:48:00+05:30 IST