యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-03-27T00:04:12+05:30 IST

మండలంలోని కోడిపల్లికి చెం దిన బోయ కిష్టప్ప కుమారుడు పవనకుమార్‌ (23) అప్పుల బాధతాళ లేక ఆదివారం చెట్టుకు ఉరేసుకున్నా డు.

యువకుడి ఆత్మహత్య

లేపాక్షి, మార్చి 26: మండలంలోని కోడిపల్లికి చెం దిన బోయ కిష్టప్ప కుమారుడు పవనకుమార్‌ (23) అప్పుల బాధతాళ లేక ఆదివారం చెట్టుకు ఉరేసుకున్నా డు. పోలీసులు తెలిపిన వివరాలివి. పవనకుమార్‌ ఏ డాదిగా బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవా డు. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడు. స్థానికంగా ప ని లేక, గ్రామంలో జులాయిగా తిరిగేవాడు. ఈక్రమంలో అప్పులు అధికమయ్యాయి. దీంతో తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ని మిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-27T00:04:12+05:30 IST