Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. అంధకారంలోనే ప్రజల జీవితాలు

ABN, First Publish Date - 2022-11-19T21:09:54+05:30 IST

వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. ప్రళయంలా విరుచుకుపడింది. పదుల సంఖ్యలో అమాయకులను బలితీసుకుంది.

కడప: వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. ప్రళయంలా విరుచుకుపడింది. పదుల సంఖ్యలో అమాయకులను బలితీసుకుంది. వేలాది మంది జీవితాలను అంధకారం చేసింది. కడప (Kadapa) జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు (Annamaiah Project) విషాదానికి నేటితో ఏడాది అవుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు ఇంకా నీడకూడా సమకూరలేదు. ఆనాడే గంగలో కలిసిపోయినా బాగుండేదంటూ బాధితులు కన్నీరుపెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated at - 2022-11-20T00:49:03+05:30