TS News: బందోబస్తుగా వచ్చిన కానిస్టేబుల్ మృతి

ABN , First Publish Date - 2022-12-06T20:03:17+05:30 IST

Jagityala: సీఎం కేసీఆర్ (CM KCR) జగిత్యాల పర్యటన నేపథ్యంలో బందోబస్తుగా వచ్చిన ఓ కానిస్టేబుల్ గుండెనొప్పితో చనిపోయారు. ముఖ్యమంత్రి

TS News: బందోబస్తుగా వచ్చిన కానిస్టేబుల్ మృతి

Jagityala: సీఎం కేసీఆర్ (CM KCR) జగిత్యాల పర్యటన నేపథ్యంలో బందోబస్తుగా వచ్చిన ఓ కానిస్టేబుల్ గుండెనొప్పితో చనిపోయారు. ముఖ్యమంత్రి రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనుండడంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను బందోబస్తు సిబ్బందిగా పంపారు. మంగళవారం గుండెనొప్పితో పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందాడు.

Updated Date - 2022-12-06T20:03:18+05:30 IST