మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి : ఎంపీడీవో

ABN , First Publish Date - 2022-12-09T23:08:27+05:30 IST

పంచాయతీలో నిర్వహించే నర్సరీల్లో బ్యాగులఫిల్లింగ్‌ పూర్తి చేసి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఎంపీడీవో రమేష్‌ అన్నారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి : ఎంపీడీవో

బషీరాబాద్‌, డిసెంబరు9 : పంచాయతీలో నిర్వహించే నర్సరీల్లో బ్యాగులఫిల్లింగ్‌ పూర్తి చేసి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఎంపీడీవో రమేష్‌ అన్నారు. శుక్రవారం మంతన్‌గౌడ్‌, మంతన్‌గౌడ్‌ తండాలోని నర్సరీలను ఆయన సందర్శించి కవర్లలో మట్టి, ఎరువులు నింపడం పను లను పరిశీలించారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని సూచించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత వనసేవకులదేనని, కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

Updated Date - 2022-12-09T23:08:28+05:30 IST