బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా మధుసూదన్రెడ్డి
ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా మధుసూదన్రెడ్డి
వికారాబాద్, సెప్టెంబరు 19: వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా నియామకమైన మాచిరెడ్డి మధుసూదన్రెడ్డిని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి సోమవారం చంద్రశేఖర్ నివాసంలో సన్మానించారు. శివరాజ్, అమరేందర్రెడ్డి, నవీన్, రాఘవ, రాజేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సురేష్, వివేకానందారెడ్డి, నరేందర్రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.