నూతన కమిటీల ఎన్నిక
ABN , First Publish Date - 2022-09-20T05:20:25+05:30 IST
నూతన కమిటీల ఎన్నిక
కేశంపేట, సెప్టెంబరు 19: కొనాయపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం, చేపల చెరువుల కమిటీలను సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఎస్.నర్సింహ, ఉపాధ్యక్షులుగా పి.నర్సింహ, కార్యదర్శిగా మహేందర్, కోశాధికారిగా బాల్రాజ్, చేపల చేరువు కమిటీ కార్యదర్శిగా కృష్ణ, కార్యదర్శిగా రాములుతో పాటు కమిటీని ఎన్నుకున్నారు.