నూతన కమిటీల ఎన్నిక

ABN , First Publish Date - 2022-09-20T05:20:25+05:30 IST

నూతన కమిటీల ఎన్నిక

నూతన కమిటీల ఎన్నిక

కేశంపేట, సెప్టెంబరు 19: కొనాయపల్లి గ్రామ ముదిరాజ్‌ సంఘం, చేపల చెరువుల కమిటీలను సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడిగా ఎస్‌.నర్సింహ, ఉపాధ్యక్షులుగా పి.నర్సింహ, కార్యదర్శిగా మహేందర్‌, కోశాధికారిగా బాల్‌రాజ్‌, చేపల చేరువు కమిటీ కార్యదర్శిగా కృష్ణ, కార్యదర్శిగా రాములుతో పాటు కమిటీని ఎన్నుకున్నారు.

Updated Date - 2022-09-20T05:20:25+05:30 IST