చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-05-16T05:42:19+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడని సిరికొండ ఎస్సై గుగులోత్ నరేష్ తెలిపారు. గడ్కోల్ గ్రామానికి చెందిన సిరికొండ చిన్నరాజన్న తన తమ్ముడి కుమారుడైన కల్యాణ్ మో టార్ బైక్పై ఈనెల 13న ముచ్కూర్కు వెళ్తుండగా, నారాయణపల్లి గ్రా మానికి చెందిన అజయ్ ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. న్యా వనంది-నర్సింగ్పల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నరా జన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి నిజామా బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండ, మే15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడని సిరికొండ ఎస్సై గుగులోత్ నరేష్ తెలిపారు. గడ్కోల్ గ్రామానికి చెందిన సిరికొండ చిన్నరాజన్న తన తమ్ముడి కుమారుడైన కల్యాణ్ మో టార్ బైక్పై ఈనెల 13న ముచ్కూర్కు వెళ్తుండగా, నారాయణపల్లి గ్రా మానికి చెందిన అజయ్ ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. న్యా వనంది-నర్సింగ్పల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నరా జన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి నిజామా బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.