సీఎంను కలిసిన ముజీబుద్దీన్
ABN , First Publish Date - 2022-01-29T05:17:41+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ను శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిసి తనను టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి శాఖ అధ్యక్షుడిగా నియమి ంచినందుకు ముజీబుద్దీన్ ధన్యావాదాలు తెలిపారు.
కామారెడ్డి, జనవరి 28: ముఖ్యమంత్రి కేసీఆర్ను శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిసి తనను టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి శాఖ అధ్యక్షుడిగా నియమి ంచినందుకు ముజీబుద్దీన్ ధన్యావాదాలు తెలిపారు. అలాగే టీఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ను ముజీబుద్దీన్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముజీబుద్దీన్తో పాటు టీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్రావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నరేందర్రావు సత్యంరావు, మనోహర్రెడ్డి, రాజేశ్వర్రావు తదితరులు కలిశారు.