టీడీపీ హుజూర్నగర్ పట్టణ అధ్యక్షుడిగా ఎస్కె ఆలీ
ABN , First Publish Date - 2022-01-29T05:45:02+05:30 IST
టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఎస్కె ఆలీని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆజ్మీరా రాజునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూర్నగర్ , జనవరి 28 : టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఎస్కె ఆలీని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆజ్మీరా రాజునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆలీ కలిశారు. అనంతరం ఆలీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలీ నియామకంపై మండవ వెంకటేశ్వర్లుగౌడ్, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.