ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ABN , First Publish Date - 2022-05-18T06:51:25+05:30 IST
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సౌడమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
తుంగతుర్తి, మే 17: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సౌడమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.
న్ నాయకులు