కన్నుల పండువగా బొడ్రాయి ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-06-10T06:46:00+05:30 IST
చిట్యాల మండలం నేరడ గ్రామంలో బొడ్రా యి ప్రతిష్ఠ మహోత్సవా న్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
హాజరైన మండలి చైర్మన గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాలరూరల్, జూ న 9: చిట్యాల మండలం నేరడ గ్రామంలో బొడ్రా యి ప్రతిష్ఠ మహోత్సవా న్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థు లు బొడ్రాయికి భక్తిశ్రద్ధల తో పూజలు నిర్వహించా రు. పూజా కార్యక్రమాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే వీరేశం వేర్వేరుగా పాల్గొని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ మర్ల అలివేలు రాంరెడ్డి, సర్పంచ దుబ్బాక శోభవెంకట్రెడ్డి, ఉపసర్పంచ వడ్డెగాని నర్సింహ తదితరులు పాల్గొన్నారు.