పరిహారం చెల్లించాలి - రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-07-26T14:47:46+05:30 IST
Karimnagar: పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి ఓసీపీ (Singareni OCP) విస్తరణలో ఇల్లు కోల్పోవడంతో 72 రోజులుగా పరిహారం
Karimnagar: పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి ఓసీపీ (Singareni OCP) విస్తరణలో ఇల్లు కోల్పోవడంతో 72 రోజులుగా పరిహారం కోసం గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 80 మంది నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో కూడా వారు నిరసన తెలుపుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని కొందరు గ్రామస్థులు నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.