యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-10T00:31:24+05:30 IST
యువతి ఆత్మహత్య చేసుకుంది.
జీడిమెట్ల, డిసెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): యువతి ఆత్మహత్య చేసుకుంది. రిక్షాపుల్లర్ కాలనీలో నివసిస్తున్న సీహెచ్ శ్రీనివాసులు కుమార్తె దివ్యజ్యోతి(19) ఇంటర్ చదివి ఇంటివద్దే ఉంటోంది. తల్లిదండ్రులు ఊరెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యజ్యోతి శుక్రవారం సాయంత్రం ఫ్యాన్కు ఉరేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.