ట్రాలీ ఆటో బోల్తా
ABN , First Publish Date - 2022-04-28T04:30:09+05:30 IST
ట్రాలీ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన పెంబి మం డలంలో బుధవారం చో టుచేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం... మందపల్లి గ్రామానికి చెందిన ఆరు గురు ఖానాపూర్ పట్ట ణంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకు సంబంధిం చిన ట్రాలీఆటోలో వడ్లు తీసుకెళ్లారు. వడ్లు పట్టిం చుకొని తిరుగు ప్రయా ణంలో నాగాపూర్, మం దపల్లి గ్రామాల మధ్య లో అటవీలో ఆర్అండ్బీ రోడ్డుకు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. అం బులెన్స్లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, డ్రైవర్తో పాటు మందపల్లి గ్రామస్తులు ఏడు గురు ఉన్నారని తెలిపారు.
పెంబి, ఏప్రిల్ 24 : ట్రాలీ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన పెంబి మం డలంలో బుధవారం చో టుచేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం... మందపల్లి గ్రామానికి చెందిన ఆరు గురు ఖానాపూర్ పట్ట ణంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకు సంబంధిం చిన ట్రాలీఆటోలో వడ్లు తీసుకెళ్లారు. వడ్లు పట్టిం చుకొని తిరుగు ప్రయా ణంలో నాగాపూర్, మం దపల్లి గ్రామాల మధ్య లో అటవీలో ఆర్అండ్బీ రోడ్డుకు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. అం బులెన్స్లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, డ్రైవర్తో పాటు మందపల్లి గ్రామస్తులు ఏడు గురు ఉన్నారని తెలిపారు.