వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్థులు
ABN , First Publish Date - 2022-08-16T03:51:48+05:30 IST
గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనందుకు నిరసనగా బిట్టూరు పల్లి పరిధిలోని పెద్దగుడిపేట గ్రామస్థులు సోమవారం చిన్నగుడిపేట నుంచి పెద్దగుడిపేట రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. వీగాం లో అంతర్గత ప్రధాన కూడల్లో నడవటానికి వీలు లేకుండా పోయిందన్నారు.
భీమిని, అగస్టు 15: గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనందుకు నిరసనగా బిట్టూరు పల్లి పరిధిలోని పెద్దగుడిపేట గ్రామస్థులు సోమవారం చిన్నగుడిపేట నుంచి పెద్దగుడిపేట రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. వీగాం లో అంతర్గత ప్రధాన కూడల్లో నడవటానికి వీలు లేకుండా పోయిందన్నారు. అధికారులకు, నాయకులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులను బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు.