ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాక పోకలు
ABN , First Publish Date - 2022-08-16T03:55:00+05:30 IST
బెజ్జూరు మండలంలో వర్షాలకు సలుగుపల్లి- సలుగు పల్లి గ్రామాలమధ్య ఒర్రె, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య లోలెవల్ వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. దహెగాం బీబ్రాసమీపంలో కోతకు గురైన రహదారిలో వాహనాలు వెళ్లక ప్రజలు బురదలో ఇబ్బందులు పడ్డారు.
బెజ్జూరు/దహెగాం, ఆగస్టు 15: బెజ్జూరు మండలంలో వర్షాలకు సలుగుపల్లి- సలుగు పల్లి గ్రామాలమధ్య ఒర్రె, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య లోలెవల్ వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. దహెగాం బీబ్రాసమీపంలో కోతకు గురైన రహదారిలో వాహనాలు వెళ్లక ప్రజలు బురదలో ఇబ్బందులు పడ్డారు.