మంచిర్యాల-అంతర్గాం వంతెన నిర్మించాలి
ABN , First Publish Date - 2022-01-22T04:11:27+05:30 IST
గోదావరి నదిపై మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా అంతర్గాం లను కలుపుతూ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని వంతెన సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.