11వ రోజుకు ప్రాణహిత పుష్కరాలు
ABN , First Publish Date - 2022-04-23T14:52:38+05:30 IST
ప్రాణహిత పుష్కరాలు 11 వ రోజుకు చేరుకున్నాయి.
మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలు 11 వ రోజుకు చేరుకున్నాయి. కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్లో భక్తుల రద్దీ పెరిగింది. ఏపీ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలివస్తున్నారు. వేమనపల్లిలోని పుష్కర ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.