Jagan: ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై చర్చ

ABN , First Publish Date - 2022-11-08T18:39:22+05:30 IST

కోనసీమ జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సమీక్ష నిర్వహించారు.

Jagan: ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై చర్చ
jagan, ap cm

గుంటూరు (Guntur): కోనసీమ జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్కొన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాలపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ చర్చించారు.

Updated Date - 2022-11-08T18:39:29+05:30 IST