Tiruppar ఆలయంలో మహా కుంభాభిషేకం
ABN , First Publish Date - 2022-07-07T15:52:41+05:30 IST
రాణీపేట జిల్లా వాలాజా పేట సమీపంలోని తిరుప్పార్ కడల్లో వున్న రంగనాఽథస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం ఘనంగా జరిగింది. వెయ్యి సంవత్సరా
వేలూరు(చెన్నై), జూలై 6: రాణీపేట జిల్లా వాలాజా పేట సమీపంలోని తిరుప్పార్ కడల్లో వున్న రంగనాఽథస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం ఘనంగా జరిగింది. వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో మూడు రోజులుగా యాగశాల పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం మహాకుంభాభిషేకం జరిగింది. ఈ ఉత్సవానికి వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.