కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఆర్థిక మంత్రి భేటీ
ABN , First Publish Date - 2022-02-25T16:08:56+05:30 IST
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థ్ధిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి
పెరంబూర్(చెన్నై): కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థ్ధిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో, ఆర్ధిక మంత్రి తాగ్యరాజన్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలుసుకొని జీఎస్టీ బకా యిలు, వరద నివారణ నిధులు అందించాలని తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై రాష్ట్ర మంత్రి వివరించినట్లు సమాచారం.