మంత్రికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-07-16T15:48:30+05:30 IST
పాడిపరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్కు కరోనా పాజిటివ్ నిర్ధారాణ అయింది. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మంత్రిని నిర్వహించిన పరీక్షల్లో కరోనా
పెరంబూర్(చెన్నై), జూలై 15: పాడిపరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్కు కరోనా పాజిటివ్ నిర్ధారాణ అయింది. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మంత్రిని నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలున్నట్లు తెలిసింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఇంటిలోనే క్వారంటైన్లో ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.