గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 2,85,914 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-26T16:43:41+05:30 IST
గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 2,85,914 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా..
ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 2,85,914 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 665 మంది మృతి చెందారు. 2,99,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 22,23,018కి చేరుకుంది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.