ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీలు
ABN , First Publish Date - 2022-08-04T22:15:56+05:30 IST
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్
మొత్తం ఖాళీలు 6432
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్ పీవో/ఎంటీ- 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
1. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535
2. కెనరా బ్యాంక్: 2500
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500
4. పంజాబ్ సింధ్ బ్యాంక్: 253
5. యూకో బ్యాంక్: 550
6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
వయోపరిమితి: 2022 ఆగస్టు 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు,
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఆఖరు తేదీ: ఆగస్టు 22
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబరు 2022
వెబ్సైట్: https://ibps.in/