Minister Karumuru: పండించిన ప్రతి గింజ కొంటాం

ABN , First Publish Date - 2022-12-11T16:06:15+05:30 IST

అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పండించిన

Minister Karumuru: పండించిన ప్రతి గింజ కొంటాం

అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు. తేమశాతంలో తేడా ఉన్నా కొనుగోలు చేస్తామన్నారు. గోతాలకు కొరత రానివ్వకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు అపోహలను నమ్మవద్దని కోరారు.

Updated Date - 2022-12-11T16:06:16+05:30 IST