‘యువగళం’ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-12-31T00:22:42+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి నిర్వహించనున్న ‘యువగళం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి నిర్వహించనున్న ‘యువగళం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల పోస్టర్లు ఆవిష్కరించారు. కొన్ని చోట్ల ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.