Vijayasaireddy: ఏ విచారణకైనా సిద్ధం

ABN , First Publish Date - 2022-10-11T22:08:12+05:30 IST

విశాఖ: విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasaireddy) వేల ఎకరాల భూములను స్వాహా చేశారని టీడీపీ(TDP) నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. భూముల వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. ఉత్తరాంధ్రకు రాజధాని రావద్దనే కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దస్పల్లా భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి విధిలేని పరిస్థితుల్లో..క్లియర్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. సీతమ్మధారలో ఒకే ఒక ఫ్లాట్ తప్ప తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పారు.

Vijayasaireddy: ఏ విచారణకైనా సిద్ధం

విశాఖ: విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasaireddy) వేల ఎకరాల భూములను స్వాహా చేశారని టీడీపీ(TDP) నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. భూముల వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. ఉత్తరాంధ్రకు రాజధాని రావద్దనే కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దస్పల్లా భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి విధిలేని పరిస్థితుల్లో..క్లియర్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. సీతమ్మధారలో ఒకే ఒక ఫ్లాట్ తప్ప తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పారు. 

Updated Date - 2022-10-11T22:08:12+05:30 IST