విశాఖ విమానాశ్రయం చేరుకున్న సీఎం Jagan
ABN , First Publish Date - 2022-04-19T18:33:11+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్లో పార్టీ మంత్రులు, నాయకులు, అధికారులతో సీఎం సమావేశమయ్యాయి. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన రుషికొండ పిమ రిసార్ట్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్తో సీఎం జగన్ భేటీకానున్నారు.