వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ABN , First Publish Date - 2022-06-23T05:51:15+05:30 IST
వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
- బూర్జ: టీడీపీ సభ్యత్వ నమోదును వేగ వంతంగా పూర్తిచేయాలని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు రవి కుమార్ కోరారు. బుధవారం మండలంలోని కొల్లివలసలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ అన్నెపు రామకృష్ణ, టీడీపీ మండలా ధ్యక్షుడు రాంజీ, శ్రీరాములు, రాంబాబు, కన్నంనాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.